ములుగు, 2026-08-01
ములుగు జల్లా వెంకటాపురం మండలంలో గోదావర వరద తగ్గుముఖం పట్టడంతో వాహనదారులు ప్రయాణికులు గ్రామస్తులు వాపోతున్నారు.హాల రాకపోకలు పుఃప్రయాణికులుారంభమయ్యాయ. అయతే, బల్లకట్టు వాహనదారులుగు వద్ద వాహనదారులుహాలు దాటంచే క్రమంలో ఇద్దరు వాహనదారులుహదారుల మధ్య వవాహనదారులుదం చోటుచేసుకుంద. అధకారణమని వాహనదారులురుల పర్యవేక్షణ లోపంతోే ఈ గందరగోళం ెలకొంద స్థాకులు ఆరోపస్తు్ారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాత్ర పురం పంచాయతీ పరిధిలోని బలకట్టు వాగు వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో బల్లకట్టు బ్రిడ్జి వద్ద వాహనాలను దాటించే క్రమంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం చోటుచేసుకుంది.
ప్రధాన రహదారిపై అడ్డంగా పెట్టిన టాటా మ్యాజిక్, అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాలను పక్కకు తీయాలని ట్రాక్టర్ డ్రైవర్ కోరగా, 'మేం పెట్టం, ఎవరికి చెప్పాలో చెప్పుకో పో' అంటూ అవతలివారు వాగ్వాదానికి దిగారు. 'నువ్వు నాకు ఎదురు వస్తున్నావు, బండి తీస్తావా తీయవా' అంటూ ఒకరిపై ఒకరు దురుసుగా ప్రవర్తించారు.
ఈ సంఘటన చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని వాహనదారులు ప్రయాణికులు గ్రామస్తులు వాపోతున్నారు.












