మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా ఎదగాలని, చదువే వారి జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ, వారి చదువులకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.
మన్యం బిడ్డల విద్యాభివృద్ధికి శ్రీనృసింహ సేవా వాహిని కృషి
Share:

సారాంశం
మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా ఎదగాలని, చదువే వారి జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ, వారి చదువులకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.










