విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ శబరి బాలికా నిలయ స్దలదాత, గుంటూరు వాసి జవ్వాది కోదండ రాంబాబు అన్నారు. కోదండ రాంబాబు - సుమతి రామ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా, వనవాసీ కొమరం భీం, శబరి బాలికా నిలయ విద్యార్థి నిలయాలకు 50 కేజీల బియ్యంతో పాటు భోజనం, పండ్లు, స్వీట్స్ ఏర్పాటు చేశారు.
పట్టుదలతో చదివి ఉన్నతులు కావాలి: వనవాసీ బాలికా నిలయ స్దలదాత జవ్వాది క…
Share:

సారాంశం
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ శబరి బాలికా నిలయ స్దలదాత, గుంటూరు వాసి జవ్వాది కోదండ రాంబాబు అన్నారు. కోదండ రాంబాబు - సుమతి రామ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా, వనవాసీ కొమరం భీం, శబరి బాలికా నిలయ విద్యార్థి నిలయాలకు 50 కేజీల బియ్యంతో పాటు భోజనం, పండ్లు, స్వీట్స్ ఏర్పాటు చేశారు.










